మొబైల్స్ తయారీదారు లావా.. జడ్2 మ్యాక్స్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 7 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో క్వాడ్ కోర్ ప్రాసెసర్ను అమర్చారు. 2జీబీ ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 13, 2 మెగాపిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్లో ఇన్బిల్ట్ బాక్స్ స్పీకర్స్ను ఏర్పాటు చేశారు. అందువల్ల సౌండ్ పెద్దగా, క్లియర్గా వస్తుంది. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తోంది.
లావా జడ్2 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ స్ట్రోక్డ్ బ్లూ, స్ట్రోక్డ్ క్యాన్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.7799 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…