మన దేశం లోకి కొత్తగా ఫ్రేమ్ లెస్ టీవీని దైవా అనే కంపెనీ లాంచ్ చేసింది. 56 అంగుళాల పొడవున్న ఈ టీవీని 4 కే స్మార్ట్ టీవీ D50162FL అనే పేరును పెట్టారు. మనదేశంలో లాంచ్ చేసిన ఈ ఫోన్ అతిత్వరలోనే రిటైల్ షాపులలో సేల్స్ కి రానుంది. ఈ తరహా టీవీ కి కంపెనీ అంచులను బాగా తగ్గించింది ఈ టీవీ స్క్రీన్ టు బాడీ రేషియో 96% ఉండటం దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు.
కొత్తగా లాంచ్ చేసిన ఈ టీవీ స్క్రీన్ రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్గా ఉంది. 100 కోట్ల రంగులను ఇది చూపిస్తుందని కంపెనీ పేర్కొంది. హెచ్డీఆర్10 ఫీచర్ కూడా ఇందులో ఉంది. 20W సౌండ్ అవుట్ పుట్ను అందిస్తోంది.డిస్నీప్లస్ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, జీ5, వూట్ వంటి యాప్స్కు చెందిన కంటెంట్తో మూవీ బాక్స్ను ఇందులో అందించనున్నారు.
ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం పై ఇది పనిచేయనుంది.ఏ55 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మీ రిమోట్లో ఉన్న మైక్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ 4 కే స్మార్ట్ ఫోన్ ధర కేవలం
రూ.39,990గా నిర్ణయించారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…