Telecom Companies
28 రోజుల రీచార్జ్ ప్లాన్ పేరుతో దోపిడీ.. పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్!
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల రీచార్జ్ ప్లాన్ పేరుతో వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.








