Ghee Controversy

Deputy CM Pawan Kalyan speaking in Andhra Pradesh Assembly on Tirumala Laddu issue

లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!

Tuesday, 24 February 2026, 6:05 PM

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి ఘ‌ట‌న‌లో బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిందేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి అంశంపై నిర్వ‌హించిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడారు.