Cinema Trends
‘ధురంధర్ 2’ ఇండస్ట్రీ కళ్లు తెరిపించింది.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న నేపథ్యంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు ఇప్పటికే ఈ మూవీని మెచ్చుకున్నారు. ఈ జాబితాలో తాజాగా నటి అమీషా పటేల్ కూడా చేరిపోయారు.








