ఇంగ్లండ్తో ఇటీవల జరిగిన మూడు సిరీస్లను భారత్ కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత టెస్టు సిరీస్ను 3-1తో తరువాత టీ20 సిరీస్ ను 3-2తో భారత్ స్వాధీనం చేసుకుంది. తాజాగా వన్డే సిరీస్ను 2-1తో దక్కించుకుంది. చివరి వన్డేలో ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది.
అయితే వన్డే సిరీస్ను దక్కించుకోవడంతో భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ 121 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 118 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో దక్కించుకున్నప్పటికీ న్యూజిలాండ్ అదే స్థానంలో స్థిరపడింది. అయితే వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన భారత్ 119 పాయింట్లను పొందింది. దీంతో వన్డే ర్యాంకింగ్లలో 2వ స్థానానికి చేరుకుంది.
ఇక టెస్టులలో భారత్ మొదటి స్థానంలో ఉండగా, టీ20లలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 14వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలు కానుండడంతో ఇప్పటికే భారత ఆటగాళ్లందరూ తమ తమ టీమ్ల వద్దకు చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్ మళ్లీ క్రికెట్ సమరం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…