Lawyers : న్యాయవాదులు నలుపు రంగు కోటు మాత్రమే వేసుకుంటూ ఉంటారు. సినిమాల్లో అయినా బయట అయినా సరే న్యాయవాదులు, నల్లకోటు వేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. డాక్టర్లు ఎలా అయితే, తెల్ల కోటు వేసుకుంటారో, న్యాయవాదులు నల్లకోటు వేసుకుంటారు. దాని వెనక కారణం ఏంటి..? ఎందుకు న్యాయవాదులు నల్లకోటిని మాత్రమే వేసుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 19వ శతాబ్దంలో న్యాయవాదులు న్యాయమూర్తులు నలుపు రంగు కోటు ధరించే పద్ధతి మొదలైంది. వైద్యులు కూడా నల్లకోటు ధరించడం మొదలుపెట్టారు. 19వ శతాబ్దం వరకు, వైద్యులు న్యాయవాదులు నల్లకోటు వేసుకునేవారు.
ఇలా అప్పటి నుండి కూడా, ఇది మొదలైంది. కాలక్రమమైన వైద్యులు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి, కోటు రంగు ని తెల్లగా మార్చుకున్నారు. నలుపు రంగు రెండు కారణాల కోసం ఎంపిక చేయబడింది. ఇది వరకు తక్కువ రంగులే ఉండేవి. చాలా బట్టలు నల్ల రంగు లోనే ఉండేవి. బ్లాక్ కోట్ ధరించడానికి మరో ముఖ్యమైన కారణం నలుపు అధికారాన్ని సూచిస్తుంది. న్యాయవాదులు న్యాయం పట్ల, తమ అంకిత భావాన్ని చూపించడానికి నలుపు రంగు బట్టలు వేసుకుంటారు.
తెలుపు రంగు కాంతి, మంచితనం, అమాయకత్వం, స్వచ్ఛతను సూచిస్తే నలుపు రంగు న్యాయాన్ని సూచిస్తుంది. లాయర్ యొక్క గుర్తింపుకు తీవ్రమైన రూపాన్ని, ఈ నల్లకోటు ఇస్తుంది, నల్లని వస్త్రాలు ధరించడం వలన, న్యాయవాదులలో క్రమశిక్షణ భావం ఏర్పడుతుంది. అధికార భావం కలుగుతుంది.
నలుపు గౌరవం, న్యాయానికి చిహ్నం. అందుకే నలుపు రంగు కోటు వేసుకుంటారు. భారతదేశంలో న్యాయవాదులు నల్లకోటు, తెల్ల చొక్కా వేసుకుంటారు. అలానే, తెల్లటి నెక్ బ్యాండ్ లని వేసుకుంటారు. ఇలా నల్లకోటు వేసుకోవడం బ్రిటిష్ న్యాయ శాస్త్రం నుండి ప్రేరణ పొందింది. భారతీయ న్యాయవాదులు కూడా ఈ విధానాన్ని అనుసరించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…