భార్య భర్తల మధ్య కొన్ని సంవత్సరాల తరువాత సహజంగానే ఒకరి మీద ఉండే ఆకర్షణ ఇంకొకరికి తగ్గిపోతుంది. అయినప్పటికీ జీవితాన్ని అందంగా మార్చుకోవాలి. అదే దాంపత్యం అంటే. కానీ ఆ మహిళ మాత్రం అలా ఆలోచించలేదు. తనను రోజూ ఇంటి దగ్గర డ్రాప్ చేసే ఆటో డ్రైవర్తో పారిపోయింది. పోతూ పోతూ ఇంట్లోని రూ.47 లక్షలను తీసుకెళ్లింది. అయితే ఎట్టకేలకు పోలీసులు వారిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఉన్న ఖజ్రానా అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ కోటీశ్వరుని భార్యను ఓ ఆటోడ్రైర్ రోజూ ఇంటి దగ్గర దింపేవాడు. అయితే ఒకరోజు ఉన్నట్లుండి ఆమె కనిపించకుండా పోయింది. అలాగే ఇంట్లో ఉన్న రూ.47 లక్షలు మాయమయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలింపు చేపట్టారు.
పోలీసులు అక్కడి ఖండ్వా, జావ్రా, ఉజ్జయిని, రత్లామ్ అనే ప్రాంతాల్లో వెదకగా చివరకు వారి ఆచూకీ లభించింది. దీంతో వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ.33 లక్షలు రికవరీ చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…