Watch Video : గులాబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల కొందరు గల్లంతయ్యారు. ఇక మహారాష్ట్రలో ఓ చోట ప్రయాణికులు ఉన్న బస్సు నదిలో కొట్టుకుపోయింది.
మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లా ఉమర్ఖేడ్ తాలూకాలో ఉన్న ఓ నదిలో 20 మందితో ప్రయాణిస్తున్న బస్సు కొట్టుకుపోయింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందరూ చూస్తుండగానే బస్సు నదిలో కొట్టుకుపోయింది.
కాగా గులాబ్ తుఫాన్ ఇప్పటికే బలహీన పడి అల్ప పీడనంగా మారింది. దీంతో మహారాష్ట్రలో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముంబైలోని రీజినల్ మిటరలాజికల్ సెంటర్ వెల్లడించింది.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…