Viral Video : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందులోని పాటలన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ముఖ్యంగా సమంత నటించిన ఊ అంటావా మావా.. ఐటమ్ సాంగ్ అయితే ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కావడంతో అటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ సాంగ్కు బాగానే కనెక్ట్ అయ్యారు. దీంతో వారు ఈ పాటకు స్టెప్పులు వేసి అలరిస్తున్నారు.
తాజాగా మహారాష్ట్రలో ఓ చోట ఓ వివాహ వేడుకలో వధువు, వరుడు ఇద్దరూ ఊ అంటావా.. అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ క్రమంలోనే ఆ సమయంలో వీడియో తీసి దాన్ని పోస్ట్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుష్ప సినిమాలో కేవలం ఆ ఐటమ్ సాంగ్ ను చేయడం ద్వారానే సమంతకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకు పలు ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇక పైన తెలిపిన వీడియోకు గాను ఇప్పటికే 3 లక్షలకు పైగా లైక్స్ రాగా.. ఆ వధూవరులిద్దరూ చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…