Vignesh Shivan : నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన నయనతార తర్వాత దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ భామ ఈ ఏడాది జూన్ నెలలో మహాబలేశ్వరంలో విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. అయితే వీరి పెళ్లి జరిగి 4 నెలలు కూడా పూర్తి కాకుండానే తాము ఇద్దరం కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. నయనతార ఈ మధ్య కూడా మీడియా కంట పడటం, అప్పుడు ఏమాత్రం గర్భంతో ఉన్న ఛాయలు కనిపించకపోవడంతో ఆమె సరోగసి ద్వారానే బిడ్డను కానీ ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అలా సరోగసి ప్రాసెస్ ద్వారా వాళ్ళు పిల్లల్ని కంటే.. ఖచ్చితంగా వాళ్లు చిక్కులో పడిన్నట్లే ఎందుకంటే ఇండియాలో సరోగసి బ్యాన్ చేసారు. అయితే ఎవరు ఊహించిన విధంగా నయనతార విగ్నేష్ శివన్ ఈ సరోగసి ప్రాసెస్ తిప్పల నుంచి తప్పించుకోవడానికి పక్క ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. సరోగసి ప్రాసెస్ బ్యాన్ అయింది ఇండియాలో అయితే వీళ్ళు సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసుకుంది దుబాయ్ లో అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. నయనతార ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటుంది. ఆమె ద్వారానే వాళ్ళు సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసినట్లు తెలుస్తుంది.
దుబాయ్ లో సరోగసి ప్రాసెస్ లీగల్.. సో ఒకవేళ అదే ప్రూవ్ అయితే నయనతార విఘ్నేశ్ శివన్ ల పిల్లలు దుబాయ్ సిటిజెన్స్ కిందకి వస్తారు. వాళ్ళ పిల్లలు పుట్టింది దుబాయిలో ఈ కారణంగా నయనతార విగ్నేష్ ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మొన్న విగ్నేష్ కూడా పోస్ట్ చేస్తూ సరైన సమయంలో అన్నీ మీకే తెలుస్తాయి అని చెప్పుకొచ్చాడు. మరి చూడాలి ఒకవేళ నిజంగా ఇదే కరెక్ట్ అయితే తమిళనాడు ప్రభుత్వం ఏమీ చేయలేదు. నయనతార విగ్నేష్ లకు సారీ చెప్పడం తప్పిస్తే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో నయనతార విగ్నేష్ ఏం చేయబోతున్నారో.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…