Shweta Basu Prasad : దాదాపు దశాబ్దం కిందట ఎక్క..డా… అనే ఒక్క డైలాగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో క్యూట్ యంగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కొత్త బంగారు లోకం చిత్రంలో వరుణ్ సందేశ్ కి జంటగా నటించి, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారును తనవైపు ఒక్కసారిగా తిప్పుకుంది శ్వేతా బసు. ఈ చిత్రంలో ఆమె చెప్పిన ప్రతి డైలాగ్ అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఓవర్ గ్లామర్ షో తో సీనియర్ హీరోల సినిమాలలో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది.
తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.అప్పట్లో లగ్జరీ లైఫ్ కి అలవాటుపడిన శ్వేతా బసు డబ్బు కోసం పక్కదారులు పట్టింది అంటూ వార్తలు కూడా వినిపించాయి. చేతిలో సరైన అవకాశాలు లేకపోవడంతో కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు డబ్బు ఎరవేసి తప్పుడు దారిలో అడుగులు వేసేలా చేశారని అంటుంటారు. బ్రోకర్ల చేతిలో చిక్కుకుని డబ్బు కోసం వ్యభిచారం చేసేందుకు కూడా సిద్ధమైందని వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా శ్వేతాబసు ఒకటి రెండు సార్లు వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికి పోవడంతో పాటు జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఓ మాజీ మంత్రితో కూడా రాసలీలలు జరిపినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈమె అతి చిన్న వయసులోనే కెరీర్ ని తన చేతులారా నాశనం చేసుకుంది. ఈమెకు డబ్బుపై ఉన్న ఆశ అనే బలహీనత వల్ల కొందరు నిర్మాతలు, బ్రోకర్లు ఆమెను దెబ్బతీశారని అంటుంటారు.
2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్లైన ఏడాదికే భర్తకు విడాకులు ఇచ్చేసింది శ్వేతా బసు. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం సినిమాలలో ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ హడావిడి చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…