Shweta Basu Prasad : దాదాపు దశాబ్దం కిందట ఎక్క..డా… అనే ఒక్క డైలాగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో క్యూట్ యంగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కొత్త బంగారు లోకం చిత్రంలో వరుణ్ సందేశ్ కి జంటగా నటించి, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారును తనవైపు ఒక్కసారిగా తిప్పుకుంది శ్వేతా బసు. ఈ చిత్రంలో ఆమె చెప్పిన ప్రతి డైలాగ్ అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఓవర్ గ్లామర్ షో తో సీనియర్ హీరోల సినిమాలలో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది.
తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.అప్పట్లో లగ్జరీ లైఫ్ కి అలవాటుపడిన శ్వేతా బసు డబ్బు కోసం పక్కదారులు పట్టింది అంటూ వార్తలు కూడా వినిపించాయి. చేతిలో సరైన అవకాశాలు లేకపోవడంతో కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు డబ్బు ఎరవేసి తప్పుడు దారిలో అడుగులు వేసేలా చేశారని అంటుంటారు. బ్రోకర్ల చేతిలో చిక్కుకుని డబ్బు కోసం వ్యభిచారం చేసేందుకు కూడా సిద్ధమైందని వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా శ్వేతాబసు ఒకటి రెండు సార్లు వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికి పోవడంతో పాటు జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఓ మాజీ మంత్రితో కూడా రాసలీలలు జరిపినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈమె అతి చిన్న వయసులోనే కెరీర్ ని తన చేతులారా నాశనం చేసుకుంది. ఈమెకు డబ్బుపై ఉన్న ఆశ అనే బలహీనత వల్ల కొందరు నిర్మాతలు, బ్రోకర్లు ఆమెను దెబ్బతీశారని అంటుంటారు.
2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్లైన ఏడాదికే భర్తకు విడాకులు ఇచ్చేసింది శ్వేతా బసు. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం సినిమాలలో ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ హడావిడి చేస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…