కరోనా నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటి వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను విధించి అమలు చేసిన సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ కేసుల సంఖ్య తగ్గడంతో లాక్డౌన్ సమయాలను తగ్గిస్తూ వచ్చారు. అయినప్పటికీ లాక్ డౌన్ సమయంలోనూ కొందరు రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారి వాహనాలను సీజ్ చేశారు. అయితే ఆ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో కోవిడ్ ఆంక్షల సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి వాహనాలు సీజ్ చేయబడిన వారు తమ వాహనాలను జరిమానా చెల్లించి మళ్లీ వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు వాహనాలను తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీల కార్యాలయాలు, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది.
వాహనదారులు జరిమానాను ఆన్లైన్లోనూ చెల్లించి తమ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చు. అయితే తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో మాత్రం వాహనదారులు కోర్టులో హాజరు కావల్సి ఉంటుంది. కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం వాహనాలను అందిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…