కరోనా నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటి వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను విధించి అమలు చేసిన సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ కేసుల సంఖ్య తగ్గడంతో లాక్డౌన్ సమయాలను తగ్గిస్తూ వచ్చారు. అయినప్పటికీ లాక్ డౌన్ సమయంలోనూ కొందరు రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారి వాహనాలను సీజ్ చేశారు. అయితే ఆ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో కోవిడ్ ఆంక్షల సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి వాహనాలు సీజ్ చేయబడిన వారు తమ వాహనాలను జరిమానా చెల్లించి మళ్లీ వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు వాహనాలను తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీల కార్యాలయాలు, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది.
వాహనదారులు జరిమానాను ఆన్లైన్లోనూ చెల్లించి తమ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చు. అయితే తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో మాత్రం వాహనదారులు కోర్టులో హాజరు కావల్సి ఉంటుంది. కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం వాహనాలను అందిస్తారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…