భయంకరమైన కరోనా మహమ్మారి బారిన పడి దేవుడి దయవల్ల బతికి బట్ట కడుతుంటే బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు మరోసారి వెంటాడుతోంది. కరోనా నుంచి పోరాడి బయటపడిన వారు బ్లాక్ ఫంగస్ వల్ల మరణిస్తున్నారు. ఫంగస్ ఏర్పడటం వల్ల కళ్ళు, దవడ, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురవుతున్నాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది చూపును కోల్పోవడమే కాకుండా కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన 42సంవత్సరాల గురజాల అంజల్ రెడ్డి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. గత నెల 22న కరోనా బారిన పడిన అంజల్ రెడ్డికి నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నెల 10వ తేదీన అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అంజల్ రెడ్డికి కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ సోకడంతో ఈనెల 11వ తేదీన అతని దవడ, కన్నును వైద్యులు తొలగించారు. దీంతో అంజల్ రెడ్డి హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటూనే ఆదివారం మృతి చెందాడు. ఈ విధంగా వల్ల మరణించడంతో ప్రజలలో మరింత భయాందోళనలు కలుగుతున్నాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…