మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి జీవనశైలి మారుతోంది. అతి చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. జంక్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక వ్యాయామం సరిగా లేకపోవడం వలన చిన్న వయసులోనే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఏది తినాలన్నా భయంగా ఉంటోంది. ఎంత తినాలన్నా భయమే. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా డయాబెటిస్ కు భయపడి నోరు కట్టుకోవలసి వస్తోంది.
అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. లడ్డూ అంటే ఇష్టం ఉండని వారెవరుంటారు చెప్పండి. ఈ లడ్డూను నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన మీ డయాబెటిస్ సమస్య తగ్గుముఖం పడుతుంది. మరి ఆ లడ్డూ తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
పొయ్యి మీద పాన్ పెట్టి తక్కువ మంటపై వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఓట్స్ ను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 20 బాదంపప్పులు, ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, ఒక కప్ప పుచ్చ గింజలు, అర కప్పు గుమ్మడి గింజలు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి మంచి సువాసన వచ్చే వరకూ వేయించుకోవాలి. వీటన్నిటిని కలిపి మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పొడి చేసుకున్న ఈ మిశ్రమాన్ని, దోరగా వేయించికున్న ఓట్స్ ను బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో ఒక కప్పు బెల్లం తురుము, నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని లడ్డులలా తయారు చేసుకోవాలి. తయారుచేసుకున్న ఈ లడ్డూలని ఫ్రిడ్జ్ లో పెడితే దాదాపు రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు రోజుకు ఒక లడ్డూ చొప్పున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా ఈ లడ్డూను తీసుకోవడం ద్వారా ఒంట్లో కొవ్వు కరిగి బరువు నియంత్రణలోకి వస్తుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…