T20 World Cup 2021 : దుబాయ్లో భారత్, పాకిస్థాన్ల మధ్య జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 16వ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 151 పరుగులు చేసింది. మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత్ టాప్ ఆర్డర్ తడబడింది. అయితే కెప్టెన్ కోహ్లి సమయస్ఫూర్తితో ఆడుతూ పంత్తో ఇన్నింగ్స్ను నిర్మించాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లి 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 57 పరుగులు చేయగా.. 30 బంతులు ఆడిన పంత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. దీంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోరును చేయగలింది.
పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిది 3 వికెట్లను తీసి భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. హసన్ అలీకి 2 వికెట్లు దక్కాయి. షాదాబ్ ఖాన్, హరిస్ రౌఫ్లు చెరొక వికెట్ తీశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే 152 పరుగులు చేయాల్సి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…