Surekha Vani : టాలీవుడ్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణి ఒకరు. అక్క, అత్త, అమ్మ ఇలా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులని అలరించింది. మూడేళ్ల క్రితం సురేఖా వాణి భర్త చనిపోవడంతో ప్రస్తుతం కూతురు సుప్రితతో కలిసి ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండటంతోపాటు.. పొట్టి పొట్టి డ్రెస్లతో కూతురికి పోటీగా నిలుస్తున్న సురేఖా వాణి హాట్ టాపిక్గా మారుతోంది. ఈ అమ్మడు పొట్టి దుస్తులలో చేసే రచ్చ.. కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అయితే కొన్నాళ్లుగా సురేఖ మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వస్తూ ఉన్నాయి.
ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సుప్రీత తన తల్లి రెండో పెళ్లి గురించి మాట్లాడింది. తనకైతే రెండో పెళ్లి చేయాలనే ఉందని చెప్పుకొచ్చింది. ఏం జరుగుతుందో అన్నది టైం డిసైడ్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం తన కెరీర్ పైన అమ్మ ఫోకస్ చేసిందని, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నామని వెల్లడించింది. ఇక వీలున్నప్పుడల్లా విహార యాత్రలకు వెళుతూ అక్కడ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందిస్తూ వస్తున్నారు తల్లీ కూతుళ్లు.
కరోనా వల్ల కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన సురేఖ, సుప్రీత తాజాగా బ్యాంకాక్ వెళ్లినట్టు తెలుస్తోంది. బిజినెస్ క్లాస్లో మందు తాగుతూ, బ్యాంకాక్లో మసాజ్ చేసుకుంటూ కనిపించారు. ప్రస్తుతం వీరి పిక్స్పై నెటిజన్స్ బిన్నరకాలుగా స్పందిస్తున్నారు. సుప్రీతని హీరోయిన్గా చేయాలని సురేఖ కోరిక కాగా, అది ఎప్పుడు తీరుతుందో అని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది సుప్రీత. వారు ఏ ఫొటో షేర్ చేసినా అది కొద్ది నిమిషాలలోనే నెట్టింట వైరల్ అవుతుంటుంది.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…