Surekha Vani : బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీమ టపాకాయ్, పవర్, సరైనోడు, నేల టిక్కెట్టు, రామారావు ఆన్ డ్యూటీ వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భర్త మరణం తర్వాత సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంది సురేఖ వాణి.
సోషల్ మీడియాలో సురేఖ వాణికి ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. కూతురు సుప్రీతతో సురేఖ వాణి చేసే సందడి నెటిజన్లను సైతం ఎంతగానో ఆకర్షిస్తుంది. తల్లీకూతుళ్లు కలిసి చేసే డాన్స్ వీడియోలు కూడా నెటిజన్లను ఫిదా చేసేస్తాయి. కొన్ని సందర్భాలలో వీరిద్దరి వస్త్రధారణ వివాదాస్పద వ్యాఖ్యలకు దారి తీస్తుంటుంది. తల్లికూతుళ్లు సోషల్ మీడియాలో చేసే హడావిడికి ఎవరైనా నెగెటివ్ కామెంట్ పెడితే వారిపై కౌంటర్ల వర్షం కురిపిస్తారు.
ప్రస్తుతం సురేఖవాణి గురించి ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు మోడ్రన్ డ్రెస్ లతో సందడి చేయడం, కలిసి పబ్బులు పార్టీలకు వెళుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రకరకాల డ్రెస్ లతో ఫుల్ రిచ్ గా మెయిటేన్ చేస్తుంటుంది సురేఖా వాణి. ఇలా రిచ్ గా మెయింటెన్ చేయడం ద్వారా సురేఖవాణి ఎంత ఆస్తి వెనకేసి ఉంటుంది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే సురేఖవాణి భారీగానే ఆస్తులు సంపాదించిందని తెలుస్తోంది. ఇక సురేఖవాణి ఈ రేంజ్ లో రిచ్ గా మెయిన్ టెయిన్ చేయడానికి కారణం సినిమాల ద్వారా రూ.10 కోట్లు వరకు సంపాదించడమేనట. సురేఖవాణి ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. సురేఖ వాణికి సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ ఉండటంతో సినిమాలకు ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా ప్రమోషన్స్ తో కూడా వీళ్ళకి అధిక ఆదాయం చేకూరుతుందట. ఎక్కువ సినిమాలు చేయకపోయినా వచ్చిన ఆఫర్లతో సంతృప్తి చెందుతూ, ఉన్న ఆస్తితో ఇప్పటివరకు తను కోల్పోయిన లైఫ్ ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుందట సురేఖ వాణి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…