Sri Reddy : నటి శ్రీరెడ్డి అప్పట్లో టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె దెబ్బకు సినీ పెద్దలు జడుసుకున్నారు. దెబ్బకు దిగి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ ఎటు పోయిందో, దాని పరిస్థితి ఏమిటో ఇప్పుడు తెలియదు కానీ.. శ్రీరెడ్డి మాత్రం ఆ వివాదం ద్వారా బాగా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు చెన్నైకి మకాం మార్చిన ఆమె వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.
శ్రీరెడ్డి తాజాగా మామిడి తోటలో నూడుల్స్ చేసి అలరించింది. తోటలో చిలక కొట్టిన జామకాయలు, ఉసిరికాయల గురించి తెలియజేసింది. అంతేకాదు.. తోటలో మామిడి పళ్లను ఏరింది. వయ్యారాలను ఒలకబోసింది. మీక్కూడా ఈ కాయలు కావాలా.. అని అడిగింది. తన అందాలను ప్రదర్శిస్తూ వంట చేసింది. ఇలాంటి వాతావరణం చూస్తే ఒళ్లు ఎంతగానో పులకరిస్తుందని చెప్పింది. ఇక పల్లెటూరి రుచుల్లో పిల్లల కోసం నూడుల్స్ చేసింది.
కాగా శ్రీరెడ్డి నూడుల్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముందుగా ఆమె అందుకు గాను కూరగాయలను కట్ చేసింది. తరువాత వాటితో నూడుల్స్ చేస్తూనే మరోవైపు సీనియర్ జంట నరేష్, పవిత్ర లోకేష్పై సెటైర్లు వేసింది. అయితే శ్రీరెడ్డికి ఇలా సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు. ఆమె ఇతర విషయాలను మాట్లాడుతూనే వేరే విషయాలపై కూడా చాలా తెలివిగా కౌంటర్ వేస్తుంటుంది. ఈ మధ్య ఆమె నాగబాబు కుమార్తె నిహారికపై చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. కాగా శ్రీరెడ్డి చేసిన నూడుల్స్ తాలూకు వీడియోను ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…