Sri Reddy : సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఏదైనా వివాదంలోకి ఎంటర్ అయిందంటే ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఇంతెత్తున ఎగిరిపడుతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ పొరపాటున కూడా జగన్, జగన్ పార్టీని ఉద్దేశిస్తూ ఏమైనా మాట్లాడితే శ్రీ రెడ్డి అసలు రూపం బయటపడుతుంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్, నాగబాబు ఆవిర్భావ సభలో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. దీంతో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రంగంలోకి నటి శ్రీరెడ్డి దిగింది. ఈ క్రమంలోనే ఒక వీడియో ద్వారా ఈమె పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ తనదైన శైలిలో కౌంటర్ వేసింది. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి మాట్లాడుతూ రంభల పవన్ కళ్యాణ్.. కడుపులో పవన్ కళ్యాణ్.. అంటూ మొదలుపెట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. జనసేన పార్టీ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా, ఈ 9 సంవత్సరాలు నువ్వు చేసిన సేవలు.. ధర్నాలు.. మంచి పనుల గురించి ఒకటైనా చెప్పు.. అంటూ ఈమె ప్రశ్నించింది. ఇక నువ్వు చదివిన స్క్రిప్టులో నేను నాలుగు ప్రశ్నలు అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు.. నీ కళ్ళల్లో భయం ఉంది. నువ్వు మాట్లాడితే నీ గుండెలో మొదలయ్యే భయం నాకు వినబడుతోంది అంటూ శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది. నువ్వు రాజకీయాలను మారుస్తా అని చెబుతున్నావ్ కానీ.. నీకు డ్రాయర్లు మార్చడం, పెళ్లాలను మార్చడం తప్ప ఇంకేమీ రాదు. నువ్వు డ్రాయర్లు మార్చినంత ఈజీగా పెళ్లాలను మారుస్తావు అంటూ పచ్చి బూతులతో పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…