Sri Reddy : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రించే వరకు అందరూ అందులోనే విహరిస్తున్నారు. కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సోషల్ మీడియాను ఆదాయ వనరుగా కూడా చేసుకుంటున్నారు. ఇక నటీనటులు కూడా తమ వీడియోలను అందులో పెడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో శ్రీరెడ్డి ముందు ఉంటుందని చెప్పవచ్చు. ఈమె టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది. తరువాత కనిపించకుండా పోయింది. కానీ యూట్యూబ్ ద్వారా మళ్లీ నెటిజన్లను అలరిస్తోంది.
శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. రకరకాల వంటలను వండుతూ అందాల విందు చేస్తూ అలరిస్తోంది. ఇప్పటికే అనేక రకాల వంటలను వండిన శ్రీరెడ్డి తాజాగా కొరమీను చేపలను వండింది. తనదైన శైలిలో పంచ్లు విసురుతూ కబుర్లు చెబుతూ చేపలను వండింది. దీంతో ఆమె వండిన కూరను చూస్తుంటే నోట్లో నీళ్లూరుతున్నాయంటే నమ్మండి. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. కానీ దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్పై మాత్రం విమర్శలను ఎక్కు పెడుతోంది.
అభిరామ్ త్వరలోనే తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస అనే మూవీతో మన ముందుకు రానున్నాడు. దీంతో ఆయనపై శ్రీరెడ్డి ప్రస్తుతం సంచలన కామెంట్స్ చేస్తోంది. ఇక ఇటీవలే పవన్ మీద కూడా దారుణంగా విమర్శలు చేస్తూ బూతులు తిట్టేసింది. పవన్ ఓ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దీంతో పవన్ను శ్రీరెడ్డి కూడా అంతే రేంజ్లో తిట్టింది. దీంతో ఆమె వీడియో వైరల్ అయింది. కాగా ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటూ యూట్యూబ్లో వంటల ద్వారా అలరిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…