Sri Reddy : నటి శ్రీరెడ్డి లేటెస్ట్గా పలు సంచలన ఆరోపణలతో మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆమె ఏపీలోని అధికార పార్టీ వైసీపీపై ఆరోపణలు చేసింది. తాను వైసీపీకి సపోర్ట్ చేసినా ఇప్పటి వరకు వారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పింది. తమ గ్రామంలో తాను, తన తండ్రి ఒక ఆలయాన్ని ప్రారంభిస్తే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు వచ్చాయి కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ఆరోపణలు వైరల్ అవుతుండగా.. ఆమె మాత్రం వంటలను చేయడంలో బిజీగా మారిపోయింది. ఈసారి మరో కొత్త వంటకంతో ఆమె మళ్లీ నెటిజన్ల ముందుకు వచ్చింది.
శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో తరచూ వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే చికెన్, మటన్, చేపలు, పీతలు వండిన శ్రీరెడ్డి రీసెంట్గా కోడిని బొగ్గులపై కాల్చింది. ఇక తాజాగా సొర చేప కూర వండింది. మసాలాలు అన్నీ దట్టించి వేసి మరీ కూరను చేసింది. దీంతో తాను వండిన సొర చేప కూరను తింటే మంచం విరగాల్సిందేనని ఆమె చెప్పుకొచ్చింది. కాగా శ్రీరెడ్డి లేటెస్ట్ వంటల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
శ్రీరెడ్డి ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే ఘటనలపై ఈమె స్పందిస్తూ ఉంటుంది. ఈమధ్యే కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవలో ఈమె శ్రీకాంత్కు మద్దతు ఇచ్చింది. తన జోలికి వస్తే తోలు తీస్తానని కరాటే కల్యాణిని హెచ్చరించింది. ఇక నాగబాబు కుమార్తె డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు కూడా శ్రీరెడ్డి ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఇన్ని సంఘటనల నడుమ కూడా శ్రీరెడ్డి వంటలు చేయడంలో బిజీ అయిపోయింది. ఆమె వంటల వీడియోలకు మంచి స్పందనే లభిస్తోంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…