Sri Reddy : నటి శ్రీరెడ్డి లేటెస్ట్గా పలు సంచలన ఆరోపణలతో మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆమె ఏపీలోని అధికార పార్టీ వైసీపీపై ఆరోపణలు చేసింది. తాను వైసీపీకి సపోర్ట్ చేసినా ఇప్పటి వరకు వారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పింది. తమ గ్రామంలో తాను, తన తండ్రి ఒక ఆలయాన్ని ప్రారంభిస్తే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు వచ్చాయి కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ఆరోపణలు వైరల్ అవుతుండగా.. ఆమె మాత్రం వంటలను చేయడంలో బిజీగా మారిపోయింది. ఈసారి మరో కొత్త వంటకంతో ఆమె మళ్లీ నెటిజన్ల ముందుకు వచ్చింది.
శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో తరచూ వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే చికెన్, మటన్, చేపలు, పీతలు వండిన శ్రీరెడ్డి రీసెంట్గా కోడిని బొగ్గులపై కాల్చింది. ఇక తాజాగా సొర చేప కూర వండింది. మసాలాలు అన్నీ దట్టించి వేసి మరీ కూరను చేసింది. దీంతో తాను వండిన సొర చేప కూరను తింటే మంచం విరగాల్సిందేనని ఆమె చెప్పుకొచ్చింది. కాగా శ్రీరెడ్డి లేటెస్ట్ వంటల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
శ్రీరెడ్డి ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే ఘటనలపై ఈమె స్పందిస్తూ ఉంటుంది. ఈమధ్యే కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవలో ఈమె శ్రీకాంత్కు మద్దతు ఇచ్చింది. తన జోలికి వస్తే తోలు తీస్తానని కరాటే కల్యాణిని హెచ్చరించింది. ఇక నాగబాబు కుమార్తె డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు కూడా శ్రీరెడ్డి ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఇన్ని సంఘటనల నడుమ కూడా శ్రీరెడ్డి వంటలు చేయడంలో బిజీ అయిపోయింది. ఆమె వంటల వీడియోలకు మంచి స్పందనే లభిస్తోంది.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…