Sri Reddy : టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోయింది. దీంతో అప్పట్లో ఫిల్మ్ఛాంబర్ ముందు ఆమె అర్ధనగ్న ప్రదర్శనతో సంచలనం రేపిన శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరామ్ తో పర్సనల్ గా దిగిన ఫోటోలను బయటపెట్టి హాట్ టాపిక్గా మారింది.
ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. శ్రీరెడ్డి వంట చేసేప్పుడు కూడా ఆ అందాల ఆరబోత ఎక్కువగానే ఉంటుంది. తాజాగా శ్రీరెడ్డి నల్లకోడి పులుసు వండింది. ఇందులో చింతకాయ వేసి వండితే ఆ రుచి మరోలా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు మధ్య మధ్యలో కొన్ని బూతు పదాలు కూడా వాడుతూ నానా రచ్చ చేసింది. నల్లనాగు కోడి పులుసు తింటే మీ నాగు బాగా పనిచేస్తుంది అంటూ జోకులు వేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఈమధ్య తానే స్వయంగా వంటలు చేసి వాటిని పంచుకుంటుంది. అప్పుడప్పుడు శ్రీరెడ్డి రెస్టారెంట్స్కి వెళ్లి అక్కడ వంటకాలకు సంబంధించిన రివ్యూ ఇస్తుంటుంది. ఇక ఇటీవల శ్రీరెడ్డి పెదవి సరిగా లేకపోవడంతో తాను సర్జరీ చేసుకున్నానని చెప్పింది. అంతే కాకుండా తాను ఇండస్ట్రీ కోసం లైపో సర్జరీ కూడా చేసుకున్నానని చెప్పింది. తాను ఏదీ దాచుకోవడం లేదని.. కానీ సర్జరీ చేసుకున్నా ఎవరూ చెప్పరని తెలిపింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారానే డబ్బు సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ రేంజ్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…