Sreenija : మా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మంచు విష్ణు తన అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రోగ్రామ్ పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నటి శ్రీనిజ మాత్రం మోహన్ బాబు, నరేష్ లను విపరీతంగా తిట్టింది. రేయ్.. నీ యబ్బా అంటూ ఆమె ఆవేదనను తీర్చుకుంది. మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది. నరేష్ ఇప్పటివరకు మా సంస్థలో చేసిన పనుల గురించి కన్నీరు పెట్టుకుని ఆయన్ను ముండమోపి అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
భర్త చనిపోయిన వాళ్ళను కించపరిచేలా నరేష్ మాట్లాడటం పెద్ద తప్పు అని శ్రీనిజ.. నరేష్ ను విపరీతంగా తిట్టింది. టాలీవుడ్ మూవీ అసోసియేషన్ లో ఆర్టిస్టులకు ఇప్పటివరకు ఏం భరోసా ఇచ్చారని అడిగింది. ఇప్పటికే మోహన్ బాబు అధ్యక్షుడిగా ఉన్నారని.. అప్పుడు ఆయన ఏం చేశారని.. ఇప్పుడు మంచు విష్ణు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించింది. మా ఎలక్షన్స్ కి ముందు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాళ్ళావేళ్ళా పడి.. పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటామని చెప్పి, మా ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించాలని కోరారని.. శ్రీనిజ కామెంట్స్ చేసింది.
మోహన్ బాబు, విష్ణు, నరేష్ లతో పాటు వారి ప్యానెల్ మెంబర్స్ కి సంతాప సభ పెట్టకపోతే.. తన పేరు శ్రీనిజ నాయుడే కాదంటూ ఛాలెంజ్ చేసింది. మా ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు ఇంటికి పట్టుకెళ్ళారని, బ్యాలెట్ బాక్సులంటే బొమ్మలాటగా ఉందా.. రోడ్డు మీద అమ్మాయిలు కనిపిస్తే లాక్కెళ్ళినట్లు అనుకుంటున్నారా అంటూ శ్రీనిజ కామెంట్స్ చేసింది. ఓరేయ్ మోహన్ బాబు.. రారా అపరకాళినై వచ్చాను, ఛాలెంజ్ చేస్తున్నా.. ఆడవాళ్ళంటే గౌరవం లేదా? ఎవరైనా అడిగితే నీ అబ్బా.. అని తిడతావా.. నీ అంతు చూస్తానంటూ.. శ్రీనిజ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…