Sreemukhi : బుల్లితెరపై వంటల కార్యక్రమాలకు ఎంతో క్రేజ్ ఏర్పడుతోంది. ఈ కార్యక్రమాలకు ఉన్న క్రేజ్ వల్ల ఏకంగా స్టార్ హీరోయిన్లు సైతం యాంకర్ లుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్నా మాస్టర్ చెఫ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసింది. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఎవరికి వారు వంటల కార్యక్రమాలు చేస్తూ ఆహా ఏమి రుచి అనిపిస్తున్నారు.
ఇదివరకే ఆహా యాప్ ద్వారా మంచు లక్ష్మి ఆహా ఏమి రుచి అంటూ కొందరు సెలబ్రిటీలను పిలిపించి వారితో వివిధ రకాల వంటలు చేయించడం మాత్రమే కాకుండా వారితో కలిసి చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అలా ఆహా ఏమి రుచి కార్యక్రమం ద్వారా మంచు లక్ష్మి అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా శ్రీముఖి వంతు వచ్చింది. ప్రస్తుతం ఆహా యాప్ ద్వారా శ్రీముఖి మరొక వంటల కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.
ఈ క్రమంలోనే చెఫ్ మంత్ర అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ లో భాగంగా శ్రీయ, సుహాన్, రెజీనాలతో కలిసి సందడి చేయబోతోంది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయం చెప్పకుండానే కమింగ్ సూన్ అంటూ ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…