Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్లు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరు గత కొంత కాలంగా విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ వీరు విడాకులు తీసుకున్నారని.. కానీ ఆ విషయాన్ని బయటకు చెబితే పరువు పోతుందని.. కనుక ఆ విషయాన్ని గుట్టుగా దాచి ఉంచారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక శ్రీజ, కల్యాణ్ గతంలో ఎప్పుడు కనిపించినా ఇద్దరూ కలిసే ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో వారు పెడుతున్న సోషల్ మీడియా పోస్టుల్లో ఇద్దరూ కలసి కనిపించడం లేదు. వేర్వేరుగానే పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇద్దరూ విడిపోయారనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది.
ఇక శ్రీజ చిన్న కుమార్తెకు గతంలో కల్యాణ్ దేవ్ బర్త్ డే విషెస్ చెప్పాడు. కానీ పెద్ద కుమార్తెకు మాత్రం విషెస్ చెప్పలేదు. దీంతో ఇద్దరికీ మనస్ఫర్థలు వచ్చాయని మళ్లీ వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే దీనిపై అటు కల్యాణ్ దేవ్ కానీ.. ఇటు మెగా కాంపౌండ్ కానీ స్పందించలేదు. కానీ తాజాగా మళ్లీ ఇంకో వార్త ప్రచారం అవుతోంది. అదేమింటే.. కల్యాణ్ దేవ్కు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని.. ఆ విషయం తెలిసిన శ్రీజ అతన్ని దూరం పెట్టిందని.. కనుకనే ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని.. వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఎంది.. అన్న విషయం తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇవి బాగా ప్రచారం అవుతున్నాయి.
ఇక గతంలో కల్యాణ్ దేవ్పై కూడా పలు రూమర్స్ వినిపించాయి. మామ చిరంజీవి పేరు చెప్పి ఆయన నిర్మాతలు, దర్శకులను ఇంటికి పిలిపించుకుని తనతో సినిమా చేయాలని వారి బలవంత పెట్టాడని.. అయితే ఈ విషయం తెలిసిన చిరంజీవి కల్యాణ్ దేవ్ను మందలించారని.. అందుకనే అతను మెగా కాంపౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై క్లారిటీ రాలేదు. ఇక తాజాగా మళ్లీ కల్యాణ్ దేవ్కు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో కూడా నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…