Shruti Haasan : కాలం మారేకొద్దీ టెక్నాలజీయే కాదు, మనుషులలోని ఆలోచనలు, వాళ్ల ఆచార వ్యవహారాలు కూడా మారుతూ వస్తున్నాయి. మన అమ్మమ్మల కాలంలో హద్దులను అనుసరిస్తూ సంస్కారానికి, సంప్రదాయానికి పెద్ద పీట వేసేవారు. ప్రస్తుత కాలంలో చాలా మటుకు స్త్రీలలో ఇలాంటి హద్దులు చెరిపేశారనే చెప్పవచ్చు. వస్త్రధారణలో మార్పు ఏర్పడింది. పొట్టి పొట్టి బట్టలు వేసుకోడానికి సిగ్గుపడటం లేదు. అంతేకాకుండా మరికొంచెం హద్దులు దాటుతూ పార్టీ కల్చర్ పేరుతో మద్యం సేవించడానికి కూడా వెనకాడటం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నటీమణులు పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఫుల్ గా తాగి పోలీసులకు దొరికిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న మన టాలీవుడ్ నటీమణులు ఎవరో ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది త్రిష. ఈమె ఫుల్ గా మద్యం సేవించి బీచ్ లో పడిపోయింది అంటూ అప్పట్లో వార్తలు కూడా బాగా ప్రసారమయ్యాయి. అంతేకాకుండా ఫుల్ గా మద్యం సేవించి పోలీసులకు దొరికిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మన కమల్ హాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ కూడా పబ్బుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా హ్యాంగ్ ఒవర్ రేంజ్ లో మద్యం సేవిస్తూ ఒక్కోసారి షూటింగ్ లకి ఆలస్యంగా వస్తుంది అంటూ వార్తలు కూడా వినిపించేవి.
సీనియర్ నటి ఊర్వశి కూడా పబ్లిక్ ఫంక్షన్స్ లో మద్యం సేవించి పోలీసులకు దొరకడం, వాళ్లతో గొడవకు దిగడం వంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దేశముదురు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక కూడా మద్యం సేవించడంలో మంచి ముదురట. కొన్ని చిత్రాలలో మద్యం తాగి నటించే సన్నివేశాలకి నిజంగా తాగి వచ్చి రచ్చరచ్చ చేసేదని అప్పుడప్పుడు టాక్స్ కూడా వినిపిస్తుంటాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…