Shriya Saran : ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ కలిసి నటించిన శ్రియ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనూ సత్తా చాటుతోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రియ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించింది. అందులో తన ఫిగర్తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఇష్టం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత సంతోషంతో కెరీర్లో ఫస్ట్ హిట్ను సొంతం చేసుకుని పాపులర్ అయింది.
అలా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన శ్రియ కెరీర్లో ఎక్కువ మూవీలు చేసి హవాను చూపించింది. అలా సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటింది. దీంతో ఆఫర్లతోపాటు రెమ్యూనరేషన్నూ బాగా అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్కి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని రాధ అనే చిన్నారికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ చిన్నారితో శ్రియ చేస్తున్న సందడి మామూలుగా లేదు. తన పాప రాధను ఒళ్లో కూర్చోబెట్టుకుని మరీ బీచ్లో హల్చల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
పింక్ కలర్ టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో జలకాలాడుతూ కెమెరాకు ఫోజులిచ్చిన శ్రియ తడిసిన అందాలు చూపిస్తూ మతులు పోగొడుతోంది. ఫ్యామిలీ లైఫ్ పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్న ఆమె, కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోం. కాగా, 2018లో చాలా కాలంగా ప్రేమిస్తున్న రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూని వివాహం చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఎవరికీ తెలియకుండా తల్లై ఓ బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ స్వయంగా చెప్పేవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. రీసెంట్గా శ్రియ గమనం, ఆర్ఆర్ఆర్ అనే సినిమాలతో పలకరించింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఖాతాలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…