Sherlyn Chopra : అశ్లీల చిత్రాలను తీస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న కేసులో భాగంగా ముంబై పోలీసులు నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శిల్పా శెట్టి దంపతులపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గాను వారి పరువుకు భంగం కలుగుతుందని భావించిన శిల్పాశెట్టి దంపతులు షెర్లిన్ చోప్రాపై పరువునష్టం కేసు వేయడమే కాకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పి రూ.50 కోట్లను నష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టులో పిటిషన్ వేశారు.
కాగా లీగల్ నోటీసు అందుకున్న షెర్లిన్ చోప్రా తనదైన శైలిలో సమాధానం చెబుతూ శిల్పాశెట్టి దంపతులకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే షెర్లిన్ చోప్రా స్పందిస్తూ తాను చేస్తున్న న్యాయపోరాటాన్ని అడ్డుకోవడం కోసం డిఫేమేషన్ సూట్ను ఓ అస్త్రంగా వాడుకొని శిల్పాశెట్టి దంపతులు.. అండర్ వరల్డ్ మాఫియాతో తనను బెదిరిస్తున్నారని పేర్కొంది.
అండర్ వరల్డ్ మాఫియాతో తనను బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న శిల్పాశెట్టి దంపతులు రూ. 75 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని షెర్లిన్ చోప్రా శిల్పాశెట్టి దంపతులకు షాప్ కౌంటర్ వేసింది. శిల్పా శెట్టి దంపతుల బెదిరింపులకు తాను భయపడనని.. అయితే పోలీసులు ముందుగా తన కేసు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా పోలీసులను వేడుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…