Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే ప్రియుడు, దర్శకుడు విగ్నేశ్ శివన్ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయనతార తన భర్త విగ్నేష్ శివన్తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మెడలో మూడు ముళ్లు పడిన వెంటనే ఈ కొత్త జంట హనీమూన్కు కూడా వెళ్లొచ్చింది. ఇక ఆ తరువాత నయనతార ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పిన సినిమాల షూటింగ్స్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది.
ఇక నయన్ జీవితం అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో ఒక వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. నయన్ గర్భసంచి చాలా వీక్ గా ఉంది. జీవితంలో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనే ఒక వార్త వినిపిస్తుంది. రాబోయే కాలంలో ఆమె పిల్లలు కనాలి అనుకున్నా కూడా అది ఆమె ప్రాణానికే ముప్పు అంటూ వార్త ప్రసారం అవుతుంది. కొందరు ఈ విషయాన్ని కేవలం పుకార్లు అని చెప్పుకోస్తుంటే.. మరి కొందరు మాత్రం ఈ వార్త నిజమే అంటూ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
నయన్ కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలి అని భావించిన కూడా అది కూడా సెట్ కాదని డాక్టర్లు క్లారిటీ ఇచ్చేశారట. ఈ విషయం తెలుసుకున్న నయనతార వాస్తవాన్ని అసలు జీర్ణయించుకోలేకపోతుందట. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఇలాంటి పరిస్థితి ఏర్పడడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నయనతార ప్రేమ జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న తరువాత ప్రస్తుతం విగ్నేష్ శివన్ తో దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంది. కానీ జీవితంలో అమ్మతనం పొందలేను అనే విషయంపై నయనతార కుమిలిపోతుంది అనేది ఒక విధంగా బాధాకరమైన సంఘటనే అని చెప్పవచ్చు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…