Samantha : సమంత – నాగ చైతన్య అక్టోబర్ 2న విడాకులు తీసుకోగా, వారిద్దరి వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తూనే ఉంది. సమంతదే తప్పు అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ను కూడా దారుణంగా ట్రోల్ చేస్తూ అతడిని నిందిస్తున్నారు. అక్కినేని కోడలిగా ఆమె సరైన పర్సన్ కాదంటూ కూడా ట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఉదయం తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది సమంత.
మహిళలు ఏం చేసినా ప్రశ్నించే ఈ సమాజం.. పురుషులు ఏం చేసినా ఎందుకని ప్రశ్నించదు. ప్రాథమికంగా పాటించాల్సిన నైతిక విలువలు కూడా లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం’ అంటూ ప్రముఖ రచయిత్రి ఫరిదా చెప్పిన ఈ సందేశాన్ని తన స్టోరీలో పెట్టుకుంది. ఈ పోస్ట్ చూసి సమంత తన బాధను ఇలా వ్యక్తపరిచిందని చెప్పుకొచ్చారు.
ఇక తనపై సోషల్ మీడియాలో ఎన్నో అసత్య ప్రచారాలు జరిగాయి. ఎంతోమంది సమంత గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో తన ట్విట్టర్ ద్వారా స్పందించిన సమంత.. మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, అవకాశవాదిని అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది’’ అని సమంత ట్వీట్ చేసింది.
చై నుంచి విడిపోయిన తర్వాత సమంత మొదటిసారి ఓ టెలివిజన్ షోలో పాల్గొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రూపొందిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా సామ్-ఎన్టీఆర్ ఎన్నో విషయాలపై సరదాగా ముచ్చటించుకున్నారు. తాజాగా ఆమె షోలో ఇచ్చిన చెక్తో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…