Samantha : నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది. ఆమెపై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. అన్నీ ఎదుర్కొని ముందుకు సాగుతున్నా కూడా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. వారిపై సమంత.. అమ్మ చెప్పింది అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా పంచ్లు వేస్తూనే ఉంది. అయినా విమర్శల దాడి మాత్రం ఆగట్లేదు. దీంతో సామ్ ట్విట్టర్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సమాచారం.
కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటేనే ప్రశాంతత దక్కుతుందని సమంత ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల అవతలి వాళ్ల ఎమోషన్స్ తో సంబంధం లేకుండా పెట్టే కామెంట్ల నుంచి విముక్తి దొరుకుతుంది. అందుకే సమంత ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రంలో నటిస్తోంది.
తమిళ చిత్ర షూటింగ్ కూడా దాదాపు పూర్తైనట్టు సమాచారం. ఇటీవల శ్రీదేవి మూవీస్ సినిమా.. డ్రీమ్ వారియర్ సినిమాకి సంతకాలు చేసింది. నాని కథానాయకుడిగా నటించనున్న దసరా అనే చిత్రానికి సమంతను కథానాయికగా పరిగణిస్తున్నారని కథనాలొచ్చాయి. తాప్సీ పన్ను ప్రొడక్షన్ హౌస్ తో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాప్సీ ఔట్ సైడర్స్ ఫిల్మ్స్ బ్యానర్ లో సమంత ప్రధాన పాత్రలో నాయికా ప్రధాన థ్రిల్లర్ ను నిర్మించాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…