Rashmika Mandanna : ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజలు దీపావళి పండుగను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వారు తమ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్న కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్గా మారాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 17న విడుదల కానుంది. అందులో నుంచి విడుదలైన సామి సామి అనే పాటకు విశేష రీతిలో స్పందన లభిస్తోంది. అయితే దీపావళి సందర్భంగా రష్మిక షేర్ చేసిన తన ఫొటోలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తన క్యూట్ లుక్స్తో రష్మిక ఎంతో అద్భుతంగా ఈ ఫోటోల్లో కనిపించి సందడి చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…