Rashmika Mandanna : ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజలు దీపావళి పండుగను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వారు తమ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్న కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్గా మారాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 17న విడుదల కానుంది. అందులో నుంచి విడుదలైన సామి సామి అనే పాటకు విశేష రీతిలో స్పందన లభిస్తోంది. అయితే దీపావళి సందర్భంగా రష్మిక షేర్ చేసిన తన ఫొటోలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తన క్యూట్ లుక్స్తో రష్మిక ఎంతో అద్భుతంగా ఈ ఫోటోల్లో కనిపించి సందడి చేస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…