Samantha : ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. అయితే గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సామ్పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్ లైఫ్తోపాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్.. ఇలా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే సామ్ మాత్రం ఇవన్నీ లైట్ తీసుకుంది. అంతేకాదు సోషల్ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటోంది.
టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్న వీళ్ళు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకు విడిపోయారు అనే దానిపై సామ్ తన సోషల్ మీడియా ద్వారా ఇన్డైరెక్ట్గా హింట్స్ ఇస్తుందే తప్ప అసలు విషయం చెప్పడం లేదు. అయితే రీసెంట్ గా అమెరికాలో మాజీ అత్తగారిని కలిసిన సమంత.. ఎందుకు నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుందో చెప్పి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిందట. అసలు విషయం ఏంటంటే.. సమంత, నాగచైతన్య కొంతకాలం వరకు బాగానే ఉన్నారట. కానీ రానురాను సమంతను చైతన్య కంట్రోల్ చేయాలని చూశాడట.
గ్లామరస్ పాత్రలు పరంగానే కాదు.. డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో.. మాట్లాడే పద్ధతి.. సినీ ఇండస్ట్రీలో తనకున్న ఫ్రెండ్స్ విషయంలో కంట్రోల్ చేయాలని చూశాడట. దీని గురించి ఇద్దరికీ చాలాసార్లు గొడవ జరిగినా.. చైతన్య మాత్రం మారలేదట. భర్త అనే అహంకారంతో సమంతని టార్చర్ చేయాలని చూశాడని.. ఈ క్రమంలోనే సమంత తన జీవితం తాను నచ్చినట్లు బ్రతకడానికి విడాకులు తీసుకున్నానని.. మొదట విడాకులు అడిగింది తానే అని కూడా సమంత చెప్పుకొచ్చిందట. దీంతో అత్తగారు షాక్ అయిపోయారట. చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడాకులు తీసుకున్నారా అంటూ సమంతపై అత్తగారు కోప్పడిందట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…