Samantha : గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు సోషల్ మీడియాకు చాలాకాలంగా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా సామ్ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, ఆమె గర్భసంచి తీయించుకుందని.. ఇలా ఏవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె బయటకు రావడం లేదంటూ వార్తలొచ్చాయి.
అయితే తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సమంత లుక్స్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ముఖం లాగేసి డల్ గా మారిపోయి.. ఓ పేషెంట్ లా తయారైంది అంటున్నారు జనాలు. ఈ నేపథ్యంలో సామ్ పై లేటెస్ట్ గా ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే.. త్వరలో సామ్ స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తోందని సమాచారం.
అక్కడున్న టాప్ స్కిన్ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోనుందట. అందుకే ఖుషి షూటింగ్లో కూడా పాల్గొనలేనని చెప్పిందట. దీంతో ఆ మూవీ రిలీజ్ ఆలస్యం కానుందట. మొత్తానికి సమంత ఆరోగ్య సమస్యతో బాధ పడుతుందని తేలిపోయింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. సామ్ కి ఇలా అయిందని తెలియడంతో సామ్ ఫ్యాన్స్ తో పాటు చైతూ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చాలా టాలెంటెడ్ నటి అని, త్వరగా కోలుకుని తిరిగి సినిమాల్లో యాక్టివ్ గా నటించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…