Samantha : ప్రస్తుతం సమంత, చైతన్యల విడాకుల విషయం ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. వీరి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని అభిమానులు సంతోషపడిన కొంత సమయానికి చైతన్య చేదు వార్త అని తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కీలక నిర్ణయం తీసుకుని తమ బంధం నుంచి విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నామని చైతన్య తెలియజేశారు.
ఇదిలా ఉండగా సమంత ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడంతో సిద్ధార్థ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే సిద్ధార్థ ట్వీట్ చేస్తూ తాను చిన్నప్పుడు స్కూల్ లో నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే.. మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు.. మరి మీ సంగతి ఏంటి ? అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే గతంలో సమంత, సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారని.. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారనే వార్తలు వీరి గురించి పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ క్రమంలోనే సమంత విడాకుల అనంతరం హీరో సిద్ధార్థ్ స్పందించడంతో.. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారా.. అన్నది మాత్రం వెల్లడించలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…