Samantha : ప్రస్తుతం సమంత, చైతన్యల విడాకుల విషయం ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. వీరి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని అభిమానులు సంతోషపడిన కొంత సమయానికి చైతన్య చేదు వార్త అని తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కీలక నిర్ణయం తీసుకుని తమ బంధం నుంచి విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నామని చైతన్య తెలియజేశారు.
ఇదిలా ఉండగా సమంత ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడంతో సిద్ధార్థ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే సిద్ధార్థ ట్వీట్ చేస్తూ తాను చిన్నప్పుడు స్కూల్ లో నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే.. మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు.. మరి మీ సంగతి ఏంటి ? అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే గతంలో సమంత, సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారని.. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారనే వార్తలు వీరి గురించి పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ క్రమంలోనే సమంత విడాకుల అనంతరం హీరో సిద్ధార్థ్ స్పందించడంతో.. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారా.. అన్నది మాత్రం వెల్లడించలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…