Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో సమంత, నాగ చైతన్య జంట ఒకటి అనుకునే వాళ్లు. `ఏం మాయ చేశావె` చిత్రంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడగా, ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల జర్నీ తర్వాత 2017 అక్టోబర్ 6న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి రూ.10 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు సమాచారం.
అక్కినేని కోడలిగా సమంత ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. అక్కినేని కోడలిగా ప్రమోషన్ పొందాక సమంత ఆచితూచి సినిమాలు చేయడం, పద్దతిగా మెలగడం చేసింది. అయితే దాదాపు నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాది పదేళ్ల స్నేహబంధం. ఈ డిఫికల్ట్ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు.. అని నాగచైతన్య ప్రకటించారు. ఇదే పోస్ట్ ను సమంత కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే విడిపోయినా తాము స్నేహితులులా ఉంటామని చెప్పిన ఈ జంట ఆ మాటలు ఉట్టివేనని తేల్చారు. తాజాగా చైతూ బర్త్ డే సందర్భంగా ఆయనకు చాలా మంది శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత కూడా విష్ చేస్తుందని అని అనుకున్నారు. కానీ ఆమె సైలెంట్గా ఉండడంతో నెటిజన్స్.. ఎందుకంత గర్వం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సమంత.. మాజీ భర్తకు విషెస్ చెప్పే తీరిక లేదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…