Vijaya Shanthi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. హీరోలతో సమానంగా పోటీ పడుతూ నటించడంతో విజయశాంతి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు, నందమూరి కుటుంబానికి మధ్య సంబంధం ఉంది.
శ్రీనివాస్ ప్రసాద్ ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావుకు స్వయానా మేనల్లుడు కావడం విశేషం. ఇలా నందమూరి కుటుంబానికి బంధువైన శ్రీనివాస్ ప్రసాద్ నిర్మాతగా నందమూరి బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్ స్థాపించారు. వీరి నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా నిప్పురవ్వ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా నటించిన విజయశాంతికి శ్రీనివాస్ ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది.
ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే వీరి నిర్మాణంలో తెరకెక్కిన నిప్పురవ్వ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. ఇలా శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకున్న తర్వాత బాలకృష్ణతో విజయశాంతి నటించిన చివరి సినిమాగా నిప్పురవ్వ నిలిచిపోయింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…