Evaru Meelo Koteeshwarulu : బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి తెలుగులో నాగార్జున, చిరంజీవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమానికి తాజాగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. ఈ కార్యక్రమం గత కొన్ని వారాల నుంచి ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదటివారం రేటింగ్స్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ, ఆ తర్వాతి వారాలు క్రమక్రమంగా రేటింగ్స్ పెరుగుతూ వచ్చాయి. తాజాగా బుధవారం రేటింగ్స్ కూడా పెరుగుతాయని నిర్వాహకులు భావించారు. అయితే నిర్వాహకులు ఊహించని విధంగా ఈ షో రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. ఎంతో మంచి రేటింగ్స్ దక్కించుకొని దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు.
తాజాగా 5వ వారం ఈ కార్యక్రమానికి రేటింగ్స్ అధికంగా వస్తాయని భావించిన నిర్వాహకులకు 4.70 రేటింగ్స్ రావడంతో ఒక్కసారిగా నిర్వాహకులు షాకయ్యారు. అసలు ఇలా ఉన్నఫలంగా రేటింగ్స్ పడిపోవడానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుస్తోంది. ఐపీఎల్ సరిగ్గా ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే సమయంలో రావడం చేత ఎంతో మంది ప్రేక్షకులు ఐపీఎల్ పై ఆసక్తి కనబరచడంతో అయిదవ వారం ఈ కార్యక్రమం రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…