Rashmika Mandanna : పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిన రష్మిక మందన్న ప్రస్తుతం పలు వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా ఉంది. ఈమె త్వరలో ప్రారంభం కానున్న పుష్ప 2 షూటింగ్లో పాల్గొనబోతోంది. మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్లోనూ పలు సినిమాలు చేస్తోంది. ఈమె హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను అనే మూవీల్లో నటిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న తన గ్లామర్ డోసును పెంచిందనే చెప్పవచ్చు. వీలు చిక్కినప్పుల్లా అందాలను ఆరబోస్తూ హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇక గతంలో ఓసారి రష్మిక మందన్న ఓ ఫంక్షన్కు బ్లాక్ కలర్ కట్ డ్రెస్ ధరించి హాజరైంది. అయితే అది నడుము నుంచి కింది వరకు మొత్తం ఓపెన్ గా ఉండి చాలా బిగుతుగా ఉంది. దీంతో ఆమె ఆ ఫంక్షన్లో సరిగ్గా నడిచేందుకే ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అలాంటి డ్రెస్ను ధరించకపోతే ఏమైంది.. అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇక తాజాగా మరోమారు ఆమె అలాంటి డ్రెస్ నే ధరించి ఇబ్బందులకు గురైంది.
తాజాగా రష్మిక మందన్న ముంబైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి రెడ్ కలర్ డ్రెస్ను ధరించి వచ్చింది. అందులో ఈ అమ్మడి అందాలు హీటెక్కించేలా ఉన్నాయి. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఆమె ధరించిన డ్రెస్కు యువత ఫిదా అవుతూ మైమరిచిపోతున్నారు. అయితే ఈ డ్రెస్తోనూ ఆమె ఇబ్బందులు పడింది. ఆమె ఈ డ్రెస్లో అసౌకర్యంగా ఫీల్ అవుతుండడాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు మళ్లీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అంత కష్టాలు పడడం ఎందుకు.. అలాంటి డ్రెస్ను ధరించకపోతే కాస్త సౌకర్యంగా ఉండే డ్రెస్ను ధరించవచ్చు కదా.. అంటూ నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె రెడ్ కలర్ డ్రెస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక గతంలోనూ ఓసారి ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎల్లో కలర్ డ్రెస్ ధరించి కాళ్లను ఒకదాని మీద నుంచి తీసి ఇంకో దాని మీద వేసే క్రమంలో లోయర్ మొత్తం కనబడింది. దీంతో ఆమె వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. అయితే చూస్తుంటే ఆమెకు డ్రెస్ డిజైనర్ ఎవరో గానీ సరిగ్గా లేరని అర్థమవుతోంది. మరి ఇక ముందు అయినా ఇలా పొరపాట్లు జరగకుండా చూసుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…