Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలు ప్రేమలో ఉన్నారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న విషయం విదితమే. వీరిద్దరూ గతంలో పలు మార్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇక తాజాగా మాల్దీవ్స్కు వెకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రష్మిక మందన్న ఓ జాతీయ చానల్కు ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాను విజయ్తో చాలా క్లోజ్గా ఉంటానన్న విషయాన్ని ఆమె ఒప్పేసుకుంది.
విజయ్తో నేను చాలా క్లోజ్గా ఉంటా. నా మైండ్లో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే విజయ్ని వెళ్లి అడిగేస్తా. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో మాపై వచ్చే వార్తలను మేం డిస్కస్ చేయము. మేం మొత్తం 15 మంది గ్యాంగ్. అందరం సరదాగా ఎంజాయ్ చేస్తాం. అందరమూ అన్ని విషయాలను చర్చిస్తుంటాం.. అని రష్మిక తెలియజేసింది. అలాగే విజయ్, తన కెరీర్ రెండూ వేర్వేరు అని.. ఒకరి సినిమాలపై ఒకరం కామెంట్స్ చేయబోమని రష్మిక తెలియజేసింది.
కాగా రష్మిక నటించిన హిందీ సినిమా గుడ్బై తాజాగా రిలీజ్ అయింది. కానీ ఈ మూవీపై ఎలాంటి బజ్ లేదు. ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని రష్మికకు ముందే తెలుసని.. కనుక మీడియా నుంచి తప్పించుకోవడం కోసమే ఆమె మాల్దీవ్స్కు వెళ్లి ఉంటుందని అంటున్నారు. అయితే రష్మిక విజయ్ దేవరకొండ గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ప్రస్తుతం పుష్ప 2 తోపాటు పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే తమిళంలో విజయ్ సరసన వరిసు అనే మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…