Rashmika Mandanna : చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ రష్మిక మందన్నకు మాత్రం నేషనల్ క్రష్ అనే పేరు వచ్చింది. ఇక పుష్ప మొదటి పార్ట్ హిట్ కావడం.. అది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడంతో.. ఎక్కడ చూసినా శ్రీవల్లి అలియాస్ రష్మిక పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆ భాష, ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషలకు చెందిన సినీ ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈమె మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. కెరీర్ ను చక్కగా నిర్మించుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ రష్మిక మందన్న ఎంతో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈమె అందులో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం తన జోరును కొనసాగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లలో ఆమెకు భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతోపాటు యాడ్స్లోనూ నటిస్తూ పిచ్చెక్కిస్తోంది. గతంలో ఒకసారి అండర్ గార్మెంట్స్కు చెందిన యాడ్లో నటించిన ఈమె నవ్వుల పాలైంది. అయినప్పటికీ ఈమె పట్టించుకోలేదు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక తాజాగా ఈమె తన సోషల్ ఖాతాల్లో షేర్ చేసిన ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. అందాలను చూపిస్తూ జాతర ఏర్పాటు చేసినట్లు రష్మిక మారింది. ఈ క్రమంలోనే ఆమె చాలా చిన్నదైన షార్ట్ ధరించి అలరిస్తోంది.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస మూవీలు చేస్తోంది. అల్లు అర్జున్తో కలిసి పుష్ప 2లో సందడి చేయనుంది. అలాగే తమిళంలో విజయ్తో సినిమా చేయనుంది. ఇప్పటికే ఈమె హిందీలో మిషన్ మజ్ను, గుడ్బై, యానిమల్ అనే మూడు సినిమాల్లో చేస్తోంది. దీంతో రష్మిక గతంలో ఎన్నడూ లేనంత బిజీగా మారిందని చెప్పవచ్చు. ఈ సినిమాలు అన్నీ రానున్న 2 ఏళ్లలో విడుదల కానున్నాయి. ఇవన్నీ హిట్ అయితే నంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ ను ఈమె సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…