Rashi Khanna : ప్రస్తుత తరుణంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అందులో భాగంగానే పలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తూ నిత్యం తమ అభిమానులకు టచ్లో ఉంటున్నారు. ఇక ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా వారు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఒక్క పోస్ట్ పెట్టి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఇక తాజాగా రాశి ఖన్నా కూడా సొంత యూట్యూబ్ చానల్ను స్టార్ట్ చేసింది.
రాశి ఖన్నాకు ఇప్పటికే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో లక్షలకొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా యూట్యూబ్ చానల్ను ప్రారంభించింది. ఓ యూట్యూబ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
తన రియల్ లైఫ్కు చెందిన పలు విశేషాలతో కూడిన ఓ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేసింది. తన చానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరింది. రాశిఖన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన ఆమె థాంక్ యూ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్తో కలిసి రుద్ర అనే థ్రిల్లర్ సిరీస్లోనూ ఆమె నటిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…