Rashi Khanna : ప్రస్తుత తరుణంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అందులో భాగంగానే పలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తూ నిత్యం తమ అభిమానులకు టచ్లో ఉంటున్నారు. ఇక ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా వారు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఒక్క పోస్ట్ పెట్టి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఇక తాజాగా రాశి ఖన్నా కూడా సొంత యూట్యూబ్ చానల్ను స్టార్ట్ చేసింది.
రాశి ఖన్నాకు ఇప్పటికే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో లక్షలకొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా యూట్యూబ్ చానల్ను ప్రారంభించింది. ఓ యూట్యూబ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
తన రియల్ లైఫ్కు చెందిన పలు విశేషాలతో కూడిన ఓ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేసింది. తన చానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరింది. రాశిఖన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన ఆమె థాంక్ యూ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్తో కలిసి రుద్ర అనే థ్రిల్లర్ సిరీస్లోనూ ఆమె నటిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…