Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్తో బిజీగా ఉంటూ వస్తున్నారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఆయన కొద్ది రోజులుగా ప్రమోషన్స్తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. తాజాగా చరణ్ ఓ ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఇందులో ఆర్ఆర్ఆర్ సినీ విశేషాలతోపాటు.. తనకు ఇష్టమైనన ఫుడ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.
తన తాత అల్లు రామలింగయ్య గురించి మాట్లాడుతూ.. తన తాత స్వాతంత్య్ర సమరయోధుడని చెప్పిన చెర్రీ.. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారని, ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసని తెలిపారు. ఆ పోరాటంలో ఆయన జైలు పాలయ్యారని, 15 రోజులకు పైగా ఆయన్ని జైలులో ఉంచారని తన కుటుంబ సభ్యుల్లో కూడా కొద్ది మందికి మాత్రమే తెలుసంటూ ఓపెన్ అయ్యారు.
ఇక ఫుడ్ గురించి మాట్లాడుతూ.. మా ఇంట్లో ఎక్కువగా స్పైసీ తినేది నేనే. కేవలం ఇవే కాకుండా అన్నింటినీ ఎంజాయ్ చేస్తాను… అలా అని నేను భోజన ప్రియుడిని కాదు. నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువగా ఇష్టపడతాను.. హైదరాబాద్ బిర్యానీ ఇష్టం. కాస్త సమయం ఉన్నా అప్పుడప్పుడు వంట చేస్తాను. ఇక మా ఇంట్లో ఫేమస్ చిరు దోశ గురించి కూడా నాకేమీ తెలియదు.. అందులో ఉపయోగించే పదార్థాల గురించి అమ్మ ఎప్పుడూ చెప్పలేదని చెప్పుకొచ్చారు చరణ్.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…