Ram Charan : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో విజయాల బాట పట్టింది ముగ్గురే. వారు మెగాస్టార్ తనయుడు రామ్చరణ్, అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్, మెగా బ్రదర్ కుమారుడు వరుణ్ తేజ్. మిగిలిన వారు కూడా సినిమాల్లో ఫర్వాలేదనిపించారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు కూడా తమ సత్తా ఏంటో చాటారు. కానీ రామ్ చరణ్, అల్లు అర్జున్లకు వచ్చినంత పేరు, క్రేజ్.. మిగిలిన మెగా హీరోలకు రాలేదనే చెప్పాలి. వీరిద్దరూ మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.
అయితే అల్లు అర్జున్ చేసిన గంగోత్రి సినిమాకు.. ఆ తరువాత సినిమాలకు ఆయన ముఖంలో చాలా మార్పులను మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆయన ముక్కు, పెదాలు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఆయన ఆ భాగాలకు సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అలాగే చరణ్ కూడా ముక్కు, పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు గమనించవచ్చు. కానీ చరణ్ సినిమాల్లోకి రాకముందే సర్జరీ చేయించుకోగా.. అల్లు అర్జున్ మాత్రం వచ్చాక సర్జరీ చేయించుకున్నారు. అయినప్పటికీ ఆ విషయాలను పక్కన పెడితే వారు గొప్ప నటులుగా మారారని చెప్పవచ్చు. తమ నటన, డ్యాన్స్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కనుక వారి శరీరాకృతి ఎలా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం వారి నటన, డ్యాన్స్లకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పవచ్చు.
ఇక హీరోయిన్లు కూడా చాలా మంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నవారే. బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఆమె తల్లి శ్రీదేవి, టబు, శ్రద్ధా కపూర్లతోపాటు తెలుగులో సమంత, శృతి హాసన్.. ఇలా చాలా మంది సర్జరీలు చేయించుకున్నారు. ఆ తరువాతే వారు సినిమాల్లో పాపులర్ అయ్యారు. సర్జరీలు చేయించుకోవడం అన్నది ఇప్పుడు చాలా కామన్ విషయం అయిపోయింది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ విధంగా చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వాడకం ఎక్కువ కావడంతో తక్కువ ధరలకే ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది తమ శరీర భాగాలను ప్లాస్టిక్ సర్జరీలతో సరి చేసుకుంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…