Ram Charan : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో విజయాల బాట పట్టింది ముగ్గురే. వారు మెగాస్టార్ తనయుడు రామ్చరణ్, అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్, మెగా బ్రదర్ కుమారుడు వరుణ్ తేజ్. మిగిలిన వారు కూడా సినిమాల్లో ఫర్వాలేదనిపించారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు కూడా తమ సత్తా ఏంటో చాటారు. కానీ రామ్ చరణ్, అల్లు అర్జున్లకు వచ్చినంత పేరు, క్రేజ్.. మిగిలిన మెగా హీరోలకు రాలేదనే చెప్పాలి. వీరిద్దరూ మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.
అయితే అల్లు అర్జున్ చేసిన గంగోత్రి సినిమాకు.. ఆ తరువాత సినిమాలకు ఆయన ముఖంలో చాలా మార్పులను మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆయన ముక్కు, పెదాలు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఆయన ఆ భాగాలకు సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అలాగే చరణ్ కూడా ముక్కు, పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు గమనించవచ్చు. కానీ చరణ్ సినిమాల్లోకి రాకముందే సర్జరీ చేయించుకోగా.. అల్లు అర్జున్ మాత్రం వచ్చాక సర్జరీ చేయించుకున్నారు. అయినప్పటికీ ఆ విషయాలను పక్కన పెడితే వారు గొప్ప నటులుగా మారారని చెప్పవచ్చు. తమ నటన, డ్యాన్స్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కనుక వారి శరీరాకృతి ఎలా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం వారి నటన, డ్యాన్స్లకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పవచ్చు.
ఇక హీరోయిన్లు కూడా చాలా మంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నవారే. బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఆమె తల్లి శ్రీదేవి, టబు, శ్రద్ధా కపూర్లతోపాటు తెలుగులో సమంత, శృతి హాసన్.. ఇలా చాలా మంది సర్జరీలు చేయించుకున్నారు. ఆ తరువాతే వారు సినిమాల్లో పాపులర్ అయ్యారు. సర్జరీలు చేయించుకోవడం అన్నది ఇప్పుడు చాలా కామన్ విషయం అయిపోయింది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ విధంగా చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వాడకం ఎక్కువ కావడంతో తక్కువ ధరలకే ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది తమ శరీర భాగాలను ప్లాస్టిక్ సర్జరీలతో సరి చేసుకుంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…