Radhe Shyam : రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డె హీరోహీరోయిన్లుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి ప్రేక్షకులను సందడి చేస్తోంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ కథలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
కాగా థియేటర్ లలో విడుదలైన తర్వాత ప్రతి ఒక్క సినిమా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం కూడా డిజిటల్ ప్లాట్ఫాంపై అలరించేందుకు సిద్ధమైంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ భారీ ధరకు దక్కించుకున్నట్టు సమాచారం. దీంతో త్వరలోనే అమెజాన్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక వివరాలను ప్రకటించనున్నారు.
ఇక ఈ సినిమా థియేటర్లో విడుదల అయినప్పటికీ థియేటర్ లో చూడలేనివారు ఇకపై అమెజాన్ ద్వారా ఈ సినిమాను చూడవచ్చు. సినిమా థియేటర్ లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన విడుదల అయింది కనుక ఈ సినిమాని ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజుల వరకు వేచి చూడక తప్పదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…