Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈయన సినిమాలో కథ పెద్దగా ఉండదు. కానీ హీరో బాడీ లాంగ్వేజ్, అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తో సినిమాని నడిపిస్తాడు. స్క్రీన్ ప్లే కూడా మంచి స్పీడ్ గా ఉంటుంది. తమ హీరోని పక్కా కమర్షియల్ యాంగిల్ లో చూసి దమ్మున్న డైలాగులు పలకాలి అంటే, అది పూరీ డైరెక్షన్ లోనే కుదురుతుంది అని బలంగా నమ్ముతారు. ఇది ఇలా ఉంటే పూరీ జగన్నాథ్ ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాను వేరే హీరోలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లైగర్ కథను 2016లో ఎన్టీఆర్ కు చెప్పాడట. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మించాలని కూడా పూరీ ప్లాన్ చేసుకున్నాడు. బాక్సర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బ్యానర్ లో బాబీ హీరోగా జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథ ఏదో తేడా కొడుతుండటంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చి ఉండేది.
ఇడియట్ సినిమాను మొదట పవన్ కళ్యాణ్ తీయాలని అనుకున్నాడు పూరీ. పండు గాడుగా పవన్ కళ్యాణ్ ని పెట్టాలనుకున్నాడు పూరీ. కానీ మహేష్ తో ఈ సినిమా చేశాడు. లైగర్ మూవీని మహేష్బాబుతో పూరీ చేయాలని అనుకున్నాడు. కానీ లైగర్ స్క్రిప్ట్ కు మహేష్ నో చెప్పాడు. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో ఇస్మార్ట్ శంకర్ చేయాలని అనుకుని రామ్ తో చేశాడు.
పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను సూర్యతో కూడా చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు. పూరీ తన కొడుకుతో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయాలని భావించాడు కానీ చివరికి రామ్ పోతినేనితో చేశాడు. బిజినెస్ మెన్ సినిమాను మొదట సూర్యతో చేయాలని అనుకుని.. మహేష్ తో తీశాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిని రవితేజ కంటే ముందు శ్రీరామ్ హీరోగా చేయాలని అనుకున్నాడు పూరీ. కానీ రవితేజతో చేసి హిట్ కొట్టాడు. ఇలా పూరీ అనుకున్న సినిమాలను మొదట తాను చేయాలనుకున్న హీరోలతో కాకుండా వేరే హీరోలతో చేయడం విశేషం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…