Priyanka Chopra : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీలు పిల్లల్ని కనేందుకు అంతగా ఆసక్తిని చూపించడం లేదు. కానీ సరోగసీ మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు వయస్సు అయిపోయాక సరోగసి ద్వారా పిల్లల్ని కని వాళ్లకు తోడుగా ఉంటారని పెంచుకుంటుంటే.. కొందరు మాత్రం వయసులో ఉన్నా కూడా సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక హాలీవుడ్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు కూడా సరోగసి ద్వారానే బిడ్డను కన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించింది.
మాకు సరోగసి పద్ధతిలో బిడ్డ జన్మించింది. ఈ ప్రత్యేకమైన సమయంలో మా కుటుంబానికి కాస్తంత ప్రైవసీ కల్పించండి.. అందరికీ థాంక్ యూ.. అని ప్రియాంక పోస్ట్ పెట్టింది.
కాగా అమెరికన్ సింగర్ అయిన నిక్ జోనస్ను ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలోనే పెళ్లి చేసుకుంది. ఆమె అతని కన్నా ఏకంగా 10 ఏళ్ల వయస్సు పెద్దది కావడం విశేషం. ఇటీవల వీరిద్దరూ ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ సరోగసి విషయాన్ని నిర్దారించారు. తాజాగా వీరికి బిడ్డ జన్మించడం విశేషం.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారింది. పలు హాలీవుడ్ సినిమాల్లో ఈమె నటిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…