Priyanka Chopra : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీలు పిల్లల్ని కనేందుకు అంతగా ఆసక్తిని చూపించడం లేదు. కానీ సరోగసీ మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు వయస్సు అయిపోయాక సరోగసి ద్వారా పిల్లల్ని కని వాళ్లకు తోడుగా ఉంటారని పెంచుకుంటుంటే.. కొందరు మాత్రం వయసులో ఉన్నా కూడా సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక హాలీవుడ్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు కూడా సరోగసి ద్వారానే బిడ్డను కన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించింది.
మాకు సరోగసి పద్ధతిలో బిడ్డ జన్మించింది. ఈ ప్రత్యేకమైన సమయంలో మా కుటుంబానికి కాస్తంత ప్రైవసీ కల్పించండి.. అందరికీ థాంక్ యూ.. అని ప్రియాంక పోస్ట్ పెట్టింది.
కాగా అమెరికన్ సింగర్ అయిన నిక్ జోనస్ను ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలోనే పెళ్లి చేసుకుంది. ఆమె అతని కన్నా ఏకంగా 10 ఏళ్ల వయస్సు పెద్దది కావడం విశేషం. ఇటీవల వీరిద్దరూ ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ సరోగసి విషయాన్ని నిర్దారించారు. తాజాగా వీరికి బిడ్డ జన్మించడం విశేషం.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారింది. పలు హాలీవుడ్ సినిమాల్లో ఈమె నటిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…