Priyamani : వల్లభ హీరోగా ఎవరే అతగాడు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు కానీ ఆ తర్వాత ప్రియమణి.. జగపతి బాబు సరసన నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రం హిట్ అవ్వడంతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యమదొంగ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ప్రియమణికి స్టార్ స్టేటస్ ఏర్పడింది. తరువాత నవ వసంతం, ద్రోణ, శంభో శివ శంభో, గోలీమార్, రగడ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.
అదే టైంలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల విరాట పర్వంలో కూడా నటించింది. అలాగే ప్రియమణి బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేసి మెప్పించింది. ఆమె చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా ప్రియమణికి మంచి గుర్తింపు లభించింది. మరోవైపు ప్రియమణి బుల్లితెర షోల ద్వారా తన అందచందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఢీ డాన్సు ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే ఇంత క్రేజ్, హోదా ఉన్న ప్రియమణికి సైతం ఇబ్బందులు తప్పలేదట.
హీరోయిన్ గా చేసిన తొలినాళ్లలో ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. ఓ సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత.. ఓ సీన్ కోసం ప్రియమణి బొడ్డు దగ్గర టాటూ వేయించుకోవాలని నిర్మాత బాగా ఇబ్బంది పెట్టాడట. అప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తన వల్ల సినిమా డిస్టర్బ్ అవ్వడం ఎందుకని, చేసేదేమీ లేక ఇష్టం లేకపోయినా నిర్మాత కండిషన్ కి ఒప్పుకుని బొడ్డు మీద టాటూ వేయించుకుందట. ప్రియమణి కూడా ఇలానే నచ్చకపోయినా బలవంతంగా ఆ పని చేయాల్సి వచ్చిందట. ఇది ఎంత వరకు నిజమో కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…