Priyamani : పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నలకు ఎంత పేరు వచ్చిందో.. కేవలం ఒక్క పాట చేయడం ద్వారా సమంతకు కూడా అంతే పేరు వచ్చింది. శ్రీవల్లి సాంగ్తోపాటు సమంత ఊ అంటావా.. పాట కూడా పాపులర్ అయింది. ఇప్పటికే సమంత పాటకు ఎంతో మంది డ్యాన్సులు చేశారు. అయితే ఈ పాటపై ప్రియమణి తాజాగా స్పందించింది.
ఊ అంటావా పాటలో సమంతను చూస్తే తాను, తన భర్తకు ఆమె హాట్గా ఉందని అనిపించిందని.. ప్రియమణి తెలియజేసింది. అయితే తామిద్దరికే కాదు, ఎవరికైనా ఆ పాటలో సమంతను చూస్తే అలాగే అనిపించి ఉంటుందని ప్రియమణి అభిప్రాయ పడింది. సమంత ఆ పాటలో అద్భుతంగా చేసిందని, గతంలో ఆమె ఏ సినిమాలోనూ ఆ విధంగా చేయలేదని.. ప్రియమణి కితాబిచ్చింది.
ఇప్పటికే చాలా మంది రోజూ ఊ అంటావా.. పాటను వీక్షిస్తున్నారని ప్రియమణి తెలిపింది. అంతటి అద్భుతమైన సాంగ్ను కంపోజ్ చేసినందుకు దేవిశ్రీప్రసాద్కు హ్యాట్సాఫ్ అని తెలిపింది. ఈ పాటలో కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉందని, సమంత చాలా అందంగా, హాట్గా కనిపించిందని చెప్పింది. కాగా ప్రియమణి తాజాగా నటించిన భామాకలాపం సినిమా త్వరలోనే ఆహాలో స్ట్రీమ్ కానుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…